సైబర్ చీటర్లు మళ్లీ పంజా విసిరారు. ఓ గృహిణిని మాయమాటలతో నమ్మించి.. లక్షలు కాజేశారు. కాప్రాకు చెందిన బాధితురాలి వాట్సాప్కు మార్చి నెలలో ఓమినికామ్ గ్రూప్ నుంచి యూట్యూబ్ లింక్లు క్లిక్ చేసి సబ్స్ర్
పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్ని�