డిచ్పల్లి మండలం సీఎంసీ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. సదరు నిందితుడి ఇంటికి మృతుడి కుటుంబీకులు, బంధువులు నిప్పటించా
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినిరెడ్డి లండన్లో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో బ్రహ్మణపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.