అమెరికా మేరీల్యాండ్లోని కొలంబియాలో నివాసిస్తున్న మెట్టుగూడ విజయపురి కాలనీకి చెందిన గోడిశాల నిఖిత(27) హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని త్వరగా భారత్కు తెప్పించి, తమకు అప్పగించాలని యువతి తండ్రి ఆనంద్ ప్ర
అక్కా బావలే ఆమె పాలిట కాలయములయ్యారు. ఆరుగుంటల భూమి కోసం చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఈ నెల 15న జరిగిన యువతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేద�