ప్రతిష్టాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల 48కిలోల సెమీఫైనల్లో యువ బాక్సర్ మీనాక్షి హుడా 5-0 తేడాతో లుట్సాఖనీ అట్లాంటెసెట
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ జాస్మిన్ లంబోరియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల 57కిలోల సెమీఫైనల్లో జాస్మిన్ 5-0 తేడాతో ఒమలీన్ అల్కాల(వెనిజులా)పై అద్భుత విజయం సా�