జలగం వెంగళరావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్తో కలిసి మేయర్ గద్వాల్ విజయ�
‘మనలో మనం కలిసిపోవడమే ధ్యాన యోగం, ధ్యానంతో అపారమైన జ్ఞానం లభిస్తుంది.. ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలి..’ అని సుభాశ్ పత్రీజీ కోరుకున్నారని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్ర
జలగం వెంగళరావు పార్కులో ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను ఈ నెల 27న ఉదయం 6.30 గంటలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.