కోరుట్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగబ్యాస పోటీల్లో స్థానిక నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్, హన్విక, ఆకర్ష వర్మ, నిశ్
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 82మంది క్రీడాకారులు ఎంపికైనట్లు మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణం గణేశ్వ్రికుమార్,ప్రధాన కార్యదర్శి మేడ భుజగేందర్రెడ్డి తెలిపారు. శనివారం చేగు�
యోగాసనాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మనస్సుని కూడా ప్రశాంతంగా ఉంచుతాయి. ఆయుష్షును పెంచుతాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం కొంత సమయాన్ని కేటాయించి యోగాభ్యాసం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉం�