కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు అరుదైన ఎల్లో వాటర్ మిలన్ పండిస్తున్నారు. కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన మంద రాధ, తిరుపతి రైతు దంపతులు కొన్నేండ్లుగా సాగు చేస్తున్నారు. ఈ సారి కూడా నాలుగ
మక్కజొన్న కంకులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. స్ట్రాబెర్రీ పండులా ఎరుపు రంగులో ఉండే మక్కజొన్న కంకులు మీరు ఎప్పుడైనా చూశారా? పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ మక్కజొన్న పండిస్తున్నాడు ఓ యువ రై