నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ద్వారా హామీ ఇప్పించిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రెండోసారి ఎం�
పసుపుబోర్డు ఏర్పాటు మాటలకే పరిమితమైంది. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ పసుపుబోర్డుపై ప్రకటన చేశారు. పది నెలలు దాటి�
పసుపుబోర్డు మరోమారు తెరపైకి వచ్చింది. అది వచ్చింది లేదు, పోయింది లేదు కానీ సోషల్మీడియాలో మాత్రం బోర్డు ఏర్పాటుచేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నది.