కాలనీ వాసుల సామూహిక అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన వారి నుంచి సదరు స్థలానికి హైడ్రా అధికారులు విముక్తి కల్పించిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Hyderabad | ఇంటి వద్ద పార్క్ చేసిన ఆటో చోరీకి(Auto stolen) గురైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మర్డర్ జరిగిన కేసును కీసర పోలీసులు కేవలం 24 గంటల్లోపే ఛేదించారు. కేసు వివరాలు కీసర సీఐ వెంకటయ్య మీడియాకు వెల్లడించారు. కాప్రా మండలం ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే చినబోయిన కనకయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన