ఎవరెన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి వైపే నిలిచారని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. ఎవరెన్ని కుతంత్రాలకు పాల్పడ్డా ఇల్లెందు గడ్డపై గులాబ�
ఇల్లెందులో బుధవారం జరిగిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75 వేల పైచిలుకు ప్రజలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇంత పెద్�
ఇల్లెందు నియోజకవర్గ గెలుపును సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, వాటిని గమనించి మరోసారి తనను ఆశీర్వదించాలని �
కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వధువు కుటుంబానికి వారి వివాహం జరుగుతున్న రోజే చెక్కు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమ�