సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇల్లందు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడుదామని బీఆర్ఎస్ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని 3వ వార్డు కౌన్సిలర్ ఇంట్లో మంగ�
సరిగ్గా ఇదే డిసెంబర్ నెల.. రాత్రివేళ ఓ చెట్టుకింద ముసలవ్వ చలికి వణుకుతున్నది. ఆ సీన్ చూసి చలించిపోయారు నలుగురు యువకులు. ఇటువంటి అభాగ్యులు, అనాథలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ చేతనైన సాయం చేయాలని మ
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ