Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జి. ఎల్లయ్య అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం ఆయన పార్థివదేహాన్ని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతీనగర్ మ�
Harish Rao | కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు జి ఎల్లయ్య మృతి పట్ల మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. ఎల్లయ్య భౌతికకాయానికి హరీశ్రావు నివాళులర్పించారు.