ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదటిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్సీలతో క్యా�