అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా
AB Venkateswara Rao | ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ (Central Administrative Tribunal) ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఆయనను రెండోసారి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వేస్తూ.. సస్పెన్షన్ని ఎత్తివేయాలని ఆదేశించింది.
చిత్తూరు: కుప్పం ప్రజలు వైసీపీ రౌడీయిజానికి.. బెదిరింపులకు.. భయపడేవారుకారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. కుప్పంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏండ్లుగా అభివృద్ధి �