బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లాను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. బుధవారం ఆయనను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి బీఫాం అందజేశారు...