విదర్భ, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న మ్యాచ్లో గెలుపు ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. విదర్భ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యఛేదనలో మధ్యప్
డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశ్ దూబే, రజత్ పాటిదార్ అర్థ శతకాలతో రాణించారు. సెమ�
సూపర్ సెంచరీతో విజృంభణ ముంబై తొలి ఇన్నింగ్స్ 374 దీటుగా బదులిస్తున్న మధ్యప్రదేశ్ బెంగళూరు: ముంబై, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 41 సార్�