ఈ ఏడాది నైరుతి ముందుగానే రావడంతో అన్నదాత సాగు పనుల్లో నిమగ్నమయ్యాడు. వారం రోజుల కిందట పలువురు రైతులు విత్తనాలను నాటారు. అయితే వరుణుడు దోబూచులాడుతుండడంతో పంటల సాగు విషయంలో సందిగ్ధంలో పడ్డాడు. సాధారణంగా జ
జిల్లాలో యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం విస్తీర్ణంలో సాగు పూర్తయ్యింది. అధిక శాతం మంది రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యయసాయ పనుల ఇతర రాష్ర్టాల కూలీలు ఉపాధి పొందుతున్నారు.