శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైక్ సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు మాట్లాడుతూ..�
‘ఈ సినిమాలో నేను స్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళ పాత్రలో కనిపిస్తా. పర్ఫార్మెన్స్కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలొస్తాయనే నమ్మకం ఉంది’ అని చెప్పింది యామిని భాస
శ్రీనందు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. వరుణ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనందు, శ్యామ్సుందర్ రెడ్డి నిర్మాతలు. యామిని భాస్కర్ కథానాయికగా నటిస్తున్నది.