Minister Niranjan reddy | వ్యవసాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Yadadri | రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి బుధవారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
గోపుర తాపడానికి యథాశక్తి నివేదన విరాళాలిచ్చేవారికి ప్రధానార్చకుల సూచనలు ఆలయ ఖాతాలో జమచేయవచ్చన్న ఈవో సీఎం పిలుపుతో కదులుతున్న సమాజం ఆరు కిలోల బంగారం ప్రకటించిన మేఘా ప్రణీత్గ్రూప్ నరేంద్రకుమార్ 2 కి�
యాదాద్రి: యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం అనంతరం కొండపైకి వెళ్లే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు గల మొదటి ఘాట్రోడ్డు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆది వారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారం భించారు. ఉత�