తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. తన జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట
CM Revanth Reddy | యాదగిరిగుట్ట(Yadagirigutta) అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ఆదేశాలిచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు(Yadagirigutta Temple Board) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.