యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 2న ప్రారంభమైన జయంత్యుత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉదయం 7గంటలకు ప్రధానాలయంలో స్వామి వారికి అభిషేకం, మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. తొల
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్ సెలవులతో ఆదివారం స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి