యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలోని మాల్ గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖాన బిల్
యాచారం : ప్రమాదవశాత్తు డిటర్నేటర్లు పేలి ఇరువురికి గాయాలైన సంఘటన మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన కథనం ప్రకారం.. మల్కీజ్గూడ గ్రామ సమీపంలోని గుండెల్లి మల్లేశ్