బైక్పై రాంగ్రూట్లో వెళ్లి.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన కుర్వ సాయితేజ(22)
గోల్కొండలోని (Golconda) ఇబ్రహీం బాగ్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు.. మోటారు సైకిల్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందింది.