కస్టడీ మరణం అనేది నాగరిక సమాజంలో అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది.
Bombay High Court | కస్టడీ మరణాలపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాగరిక సమాజంలో కస్టడీ మరణం అనేది.. అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటి అని పేర్కొంది. పోలీసులు అధికారం ముసుగులో పౌరులను అమానవీయంగా హింసించలేరని