పారిశ్రామిక దిగ్గజం, దాతృశీలి రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. వొర్లిలోని శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ముందుగా ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శణార్�
Ratan Tata | రతన్ టాటా (Ratan Tata) అంతిమ యాత్ర ( last rites) ప్రారంభమైంది. ముంబైలోని నారిమన్ పాయింట్లో ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి రతన్ టాటా పార్థివదేహాన్ని అంతియ యాత్రగా తీసుకెళ్తున్నారు.