మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-10కు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టోర్నీలల�
చెన్నైలో జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్లో రాణించిన యువ టేబుల్ టెన్నిస్ స్టార్, హైదరాబాద్కు చెందిన ఆర్. స్నేహిత్ ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-100లోకి దూసుకొచ్చాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంల
చదరంగంలో గత 37 ఏండ్లుగా భారత నంబర్వన్ ఆటగాడిగా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ స్థానాన్ని యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణ�