కొందరు భావిస్తున్నట్టు ధ్యానం కొందరికి మాత్రమే పరిమితమైన విలాస ప్రక్రియ కాదని, అది ప్రతి ఒక్కరికీ అవసరమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశ
డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. భారత్, లిషెన్స్టీన్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రా తదితర దేశాల చొరవతో ఐరాస సాధారణ సభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఐర�