ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మన కంటే పొరుగు దేశాలు నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ జాబితాలో ముందున్నాయి. 150 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఐక్యరాజ్యసమితి సైస్టె�
యోగి పాలనలో రామరాజ్యంగా మారిందని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్లో ప్రజలు అస్సలు సంతోషంగా లేరు. దేశంలోని మిగతా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే యూపీ ప్రజలు ఎక్కువగా బాధల్లో ఉన్�