ఒకే ఒక్క త్రోతో దేశాన్ని తనవైపు తిప్పుకున్న స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. నేడు మరో చరిత్ర లిఖించేందుకు సిద్ధమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణంతో యావత్ భారతావనిని మంత్రముగ్ధుల్ని చేసిన
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ అన్ను రాణి.. వరుసగా రెండోసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించింది. గురువారం మహిళల క్వాలిఫయింగ్ రౌండ్లో అన్ను రాణి 59.60 మీటర్ల దూరం బల్లెం విసిరి �