సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, కార్మికులపై విజిలెన్స్ పేరుతో వేధింపులు మానుకోవాలని, సింగరేణిలోని కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సీబీఐ, సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సోమ�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరి�