భూగర్భ గనుల్లో రక్షణ చర్యలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందని, పని ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసపల్లి శ్రా�
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబసభ్
శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఖని-1ఏ గనిలో మంగళవారం మొదటిషిప్టులో పని చేస్తున్న జనరల్ మజ్దూర్ ఊపిరాడక మృతిచెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖనిలోని గాంధీనగర్కు చెందిన ఎల్ల�