రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతకార్మికుడు బలయ్యాడు. రెండున్నరేండ్లుగా సరైన పనిలేక.. ఆర్థిక ఇబ్బందులు భరించలేక మనోవేదనకుగురై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సిరిసిల్లలోని అనంతనగర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా సరైన పనిలేక.. మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక బలవన్మరణానికి పాల�