ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మహిళల టెస్టు మ్యాచ్లో భారత అమ్మాయిలు తొలి రోజు ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్తో శుక్రవారం మొదలైన ఈ పోరులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 285 పరు
వాంఖడే వేదికగా జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మహిళల ఏకైక టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్టుకు భిన్నంగా ఆసీస్ టీమ్..భారత్కు దీటైన పోటీనిస్తున్నది. మూడో రోజైన శనివారం..ఆసీస్