ఖమ్మం అభివృద్ధి హైదరాబాద్కు ఏమాత్రం తీసిపోని విధంగా జరి గిందని, అందుకు ప్రత్యక్ష నిద ర్శనమే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
నేడు మహిళల మూడో టీ20 దంబుల్లా: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇప్పటికే సిరీస్ పట్టేసిన భారత మహిళల జట్టు.. సోమవారం నామమాత్రమైన మూడో టీ20లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వ�
ఫుణె: మహిళల టీ20 చాలెంజ్లో వెలాసిటీ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ నోవాస్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నోవాస్.. 20 ఓవ
న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది. ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న మూడు జట్లకు భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్, దీ