గత 12 ఏండ్ల పాలనలో తొలిసారిగా ఒక బిల్లును ఆమోదించుకోవడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ పరిస్థితిని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.
PM Modi: మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2029 డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు (OBC quota) సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.