‘మమ్మల్ని పూజించ వద్దు.. సమానత్వం ఇవ్వండి చాలు’ అంటూ రాజధానిలో మహిళలు నినదించారు. చట్టసభల్లో మహిళలకు వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని 60 మందికి పైగా మహిళా సంఘాలు ఎంపీలకు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు గురువారం �
మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ యాక్షన్ప్లాన్ను రూపొందించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి చదువులు పూర్తిచేయించనున్నది.