ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీల్లో భారత అమ్మాయిల విజయపరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది అండర్-19 వరల్డ్కప్ విజయంతో మొదలైన భారత ప్రస్థానం అప్రతిహతంగా సాగుతున్నది. తాజాగా అంధుల మహిళల ప్రపంచకప�
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�