ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సులానగర్ గ్రామ పంచాయతీని ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపిక చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) చంద్రమౌళి తెలిపారు.
సమాజంలో మహిళల పాత్రం ఎంతో గొ ప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుక
Internation womens Day | నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అలాగే నేటి సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకంగా ఉందని మామునూరు నాలుగో బెటాలియన్ ఇంచార్జి కమాండెంట్ ఎం.ఐ. సురేష్ (అడిషనల్ కమాండెంట్) తెలియజేశారు.