రాష్ట్రంలో ఆకతాయిలు పెరిగిపోతున్నారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహా వేధింపుల్లో మైనర్ల నుంచి 60 ఏండ్ల వారి వరకూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్ర ఉమెన్సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ �
తెలంగాణలో నిర్వహించిన పదో విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 3,476 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమ�