Water | కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో న�
Manthani | మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.