శాశ్వత కమిషన్ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. మహిళా కోస్టు గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం �
నారీ శక్తి.. నారీశక్తి అంటూ చెప్పటం కాదు, కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ను అమలుజేయాలి.. అంటూ కేంద్రాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.