మధిర ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి�
ఆటో డ్రైవర్లపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్ర
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి.