Farmer | చేతికి రావాల్సిన వరి ఎండిపోతుంటే బాధ అనిపిస్తంది.. ఏడుస్తున్నం. అన్నం కూడా తినడం లేదు. చేతికొచ్చే పంట పోయినప్పుడు మేం చేసి ఏం లాభమున్నది అంటూ పాలకుర్తి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
CM Revanth Reddy | జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఆగ్రోస్ వద్ద యూరియా ఇస్తారన్న సమాచారంతో రైతులు ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. మధ్యాహ్నం ఒకటి దాటినా యూరియా అందించకపోగా, రేపు యూరియ�
నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల