దేశంలో మొదటి సారి సావిత్రీ బాయి ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. సామాన్య మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు.
Rashi Khan: మిడ్వైఫ్, నర్సింగ్ కోర్సులను అమ్మాయిలు చదువుకోరాదు అని ఇటీవల తాలిబన్ ఆదేశాలు ఇచ్చింది. దానిపై క్రికెటర్ రషీద్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. తాలిబన్ నిర్ణయం తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. ఆ నిర్�
దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే.. వీరి శ్రామిక శక్తి ఇంటి పనుల్లో, అసంఘటిత రంగంలో, వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్నది. వీరి సేవలు వెలకట్టలేనివి. కానీ మన దేశంలో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో పనిచేస్తున్న ప్రతి 10 మందిల�
అఫ్గాన్ బాలికలకు బాలుర మద్దతుకాబూల్, సెప్టెంబర్ 19: అఫ్గానిస్థాన్లో తాలిబన్ విద్యా మంత్రిత్వశాఖ శుక్రవారం నుంచి బాలుర ఉన్నత పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. పురుష ఉపాధ్యాయులు, �