పాకిస్తాన్కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ ఒకరు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అంపైర్ల ప్యానెల్కు ఎంపికయ్యారు. ఆ దేశం నుంచి అంపైర్ల ప్యానెల్కు తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రికార్డు సాధించి�
హైదరాబాద్: మహిళా క్రికెట్కే వన్న తెచ్చిన మిథాలీ రాజ్ శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో రెండు దశాబ్ధాల క్రితం కొత్త వరవడిని సృష్టించిన మిథాలీ ఇక బ్యాట్కు సెలువు చెప్పింది. 23 ఏళ్ల కెరీర్�