Medak | ఓ గర్భిణి పురిటినొప్పులతో సర్కారు దవాఖానకు రాగా.. అక్కడ తాళం వేసి ఉంది. నొప్పులు ఎక్కువై వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం రాత్రి చోటుచే
చెన్నై: ఒక ఏనుగు రోడ్డును అడ్డగించింది. దీంతో నిలిచిన అంబులెన్స్లో ఒక మహిళ ప్రసవించింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అటవీ ప్రాంతానికి చెందిన నిండు గర్భవతి అయిన 24 ఏండ్ల గిరిజన మహిళకు గురువ�