కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్ల�
అడవిదేవులపల్లి మండలం గోన్యతండాకు చెందిన మహిళా రైతు పాతులోతు దస్సి (55) వారం క్రితం రైతు వేదిక వద్ద యూరియా కోసం వరుసలో నిలబడింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో దస్సి కిందపడడంతో కాలు విరిగింది.