Road accident | కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్ప�
అడవి పందులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించాయి. భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో మంగళవారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెంద�