నేను ఆయన జీవిత భాగస్వామిగా తనని దగ్గరి నుంచి చూసిన వ్యక్తిని. సమాజానికి మంచి చేయాలనే తపన తప్ప ఆయనకు ఎలాంటి స్వార్థం లేదు, కానీ ఈ రోజు ఏపీ పోలీసులు ఆయనను టార్గెట్ చేసి పెడుతున్న కష్టాలు చూస్తుంటే నా గుండె �
తమకు వారసత్వంగా సంక్రమించిన నాలుగున్నర ఎకరాల ఆస్తిని పేదలకు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రకటించారు.