జీహెచ్ఎంసీలో అత్యంత కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశాల నిర్వహణలో జీహెచ్ఎంసీ పాలక మండలి మరోసారి తన వైఫల్యాన్ని చాటుకుంది. అట్టహాసంగా ముహూర్తం ఖరారు చేయడం, తీరా సమయం ఆసన్నమయ్యాక అర్థాంతరంగా వాయిదా వేయ
అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ని తప్పనిసరిగా ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు జారీచేసిన ఆదేశాలపై కేంద్రం వెనక్కు తగ్గింది.